విలేజ్ క్లీనిక్ లో అవకాశం ఇవ్వండి అని కోరిన గ్రామీణ వైద్యులు *
*విలేజ్ క్లీనిక్ లో అవకాశం ఇవ్వండి అని కోరిన గ్రామీణ వైద్యులు **… తేదీ-17-01-2021,ఆమదాలవలస, శ్రీకాకుళం. సామాజిక గ్రామీణ వైద్యులు సంఘం నాయకులు ఉత్తరాంధ్ర అధ్యక్ష కార్యదర్శులు జంగం జోషి ,ఐ. గోపాలరావు ఆదేశాల మేరకు. జిల్లా ఇంచార్జ్ చౌదరి శ్రీనివాసరావు, జి.సిగడాం నియోజకవర్గ అధ్యక్షుడు చల్ల ఉమామహేశ్వరరావు, పొందూరు ఇంఛార్జి. వెంకటరావు,వంగరా మండల నాయకులు ముత్యాలరావు. గౌరవనీయులు శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారికి. గ్రామీణ వైద్యులు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ గుర్తింపు కోసం […]
Continue Reading