Category: ఆంధ్రప్రదేశ్

గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలి

గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం మాట్లాడారు నాలుగు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కల్పించే గరుగుబిల్లి బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తి చేయాలని, ఆండ్ర రిజర్వాయర్,గిరిజన నిర్వాసితులకు చేపల సొసైటీ ఏర్పాటు…

ఎమ్మెల్సీ మాధవను కలిసిన ఆర్ఎంపీ వైద్యులు.

సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నా, విశాఖ సంయుక్త జిల్లాల ఆర్ఎంపీ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. దశాబ్దాల కాలం నుండి గ్రామీణ ప్రాంతాలను నమ్ముకున్న, ఆర్ఎంపి వైద్యుల సమస్యలను ఎన్ని సార్లు ప్రభుత్వాల…

గ్రామంలో భూ సర్వే

విజయనగరం.జిల్లా. గ్రామంలో భూ సర్వే మండలం లో కైలం గ్రామ సచవాలయాన్ని JC .అశోక్ కుమార్ ఈ రోజు పర్యటించారు సెప్టెంబర్ 5 చివర తేదీ కనుకరైతు లందరూ అందరూ e_ క్రాప్ పంట నమోదు ప్రక్రియ సర వేగంగా పూర్తి…

వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటే: నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్‌

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని,  జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని, వ్యవసాయరంగం ప్రాముఖ్యతను…

మహనీయుల స్ఫూర్తి.. భావితరాలకు దీప్తి

నరసరావుపేట ఈస్ట్‌: దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి పోరాడిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాదు, జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలలో భాగంగా…

మహాత్ముడు నడయాడిన నేల

అనంతపురం కల్చరల్‌: స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ అనేక పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకూ వచ్చారు. 1921లో లోకమాన్య తిలక్‌ నిధి వసూలు, 1929లో ఖద్దరు నిధి వసూలు కార్యక్రమాలు, 1933లో హరిజన చైతన్య యాత్రలో భాగంగా గాంధీజీ…