మూసివేసిన ప్రధమ చికిత్స కేంద్రాలు…
కావ్య న్యూస్. విశాఖపట్నం 30-3-20 20. “మూసివేసిన ప్రధమ చికిత్స కేంద్రాలు” నేడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కువైట్ 19.( కరోనా వైరస్) ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపుమేరకు లాక్ డౌన్ ప్రకటించడం అందరికీ తెలిసినదే. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. విశాఖ జిల్లా సామాజిక గ్రామీణ వైద్యులు ఏప్రిల్ 14 వ తారీకు వరకు ప్రధమ చికిత్స కేంద్రాలు మూసివేసే ఉంచాలని, సామాజిక వైద్యుల సంఘం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం […]
Continue Reading