మైత్రి శ్రీ సేవా సంఘం-, ఇతర రాష్ట్ర ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ…
కావ్య న్యూస్ విశాఖపట్నం. మైత్రి శ్రీ సేవా సంఘం-, ఇతర రాష్ట్ర ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఈరోజు మైత్రి శ్రీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇతర రాష్ట్ర వలస ప్రజలకు నిత్యవసర వస్తువులు, మాస్కులు, సానిటైజర్స్. పంపిణీ చేశారు. సేవా సంఘం ఫౌండర్ శ్రీమతి అరుణ కుమారి మాట్లాడుతూ, కరోనా వైరస్ ఈ మహమ్మారి దేశాలన్నీ, ప్రజలని, అతలాకుతలం చేస్తుందని, ఒక రాష్ట్రం వారు మరొక రాష్ట్రానికి వెళ్లడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయని […]
Continue Reading