నకిలీ కులాలు లను అరికట్టాలని చేపడుతున్న 30 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని ఈరోజు ఆదివాసి జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ అధ్యక్షులు ఓలేసి ప్రసాదరావు దీక్ష శిబిరాన్ని సందర్శించి గిరిజన సంఘం చేపడుతున్న 30 గంటల నిరాహార దీక్షను తన సంఘీభావన తెలియజేస్తూ ఇటువంటి నకిలీ కులాల పత్రాల జారీని ను ప్రభుత్వం అరికట్టాలని నకిలీ కుల ద్రవణ సర్టిఫికెట్లు ఎవరైతే అందజేస్తున్నారో వారిపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు చేపట్టి వారిని శిక్షించే విధంగా మరి ఎప్పుడూ ఇటువంటి సంఘటనలకు తావు లేకుండా జిల్లా కలెక్టర్,గిరిజన ఐ టి డి ఏ పి ఓ లు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ నకిలీ కులాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది