విశాఖపట్నం 4th టౌన్ కూడలి నందు సంవత్సర కాలంలో వాలoఎంట్రీల సేవలను విశిష్టంగా కొనియాడుతూ, జేజేలు పలుకుతూ వైసిపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ను నిర్మించడం సమాజానికి ఎంతో ఉపయోగపడిందని పలువురు కొనియాడారు.
