ఉగాది వేడుకలను నిర్వహించిన,శ్రీ శుభ బలరాం చారిటబుల్ సేవ ట్రస్ట్, చైర్మన్, మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:- విశాఖ జిల్లా ఓబిసి కార్యదర్శి, పంపాన శ్రీధర్,బిజేపి నాయకులు కాజ సత్యనారాయణ, బిజేపి ఎండాడ మండల అధ్యక్షులు, సురేంద్ర కుమార్ మధురవాడ 7 వార్డ్ ప్రెసిడెంట్ గొట్టి పల్లి అప్పారావు,6 వార్డ్ ప్రెసిడెంట్, G.R.S.N.రాజు,బాజిత్ బేక్ జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్,బిజెపి నాయకులు,పి.సాయి రమేష్,పద్మ నాభం మండల ప్రధాన కార్యదర్శి, మహంతి అప్పల రమణ,సారిక ప్రకాశ్,బాయిన సతీష్,తగరపువలస మండల ప్రధాన కార్యదర్శి, కురిమిళ్ళ కవిత,బిజెపి నాయకులు అనిల్ రాజు,రామ కృష్ణా రాజు,బోర శ్రీను,గండి లక్ష్మి రావు,యేలూరు జ్యోతి, దుక్క అప్పల సూరి,ఉప్పాడ శివ, నిమ్మకాయల అప్పలరాజు,కె.వి.వి. సూర్య నారాయణ, మరియు స్వచ్ఛంద సేవకులు బిజేపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు.