త్రాగునీరు లేక మూడు రోజులు గ్రామం విలవిల
మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో చెరువుకు గండి పడి మూడు రోజులు త్రాగునీరు లేక గ్రామ ప్రజల అష్ట కష్టాలు పడ్డారు. ఆఖరుకు గ్రామ సర్పంచ్. జెసి నాగేశ్వరరావు. చొరవతో ఆర్ ఎస్ ఎస్ డబ్ల్యూ నిధులతో పనులు చేపట్టారు….
న్యూస్ కవరేజ్ సింహాచలం