Category: ఆంధ్రప్రదేశ్

ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల నమోదులో భారీ అక్రమాలు

శాసనమండలి ఎన్నికల ఓట్ల నమోదులో అధికార పార్టీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, వీటిపై అధికారులు విచారణ చేపట్టి బోగస్‌ ఓటర్లను తొలగించాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాలు ఆధ్వర్వాన నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో…

దళితవాడల్లో దేవాలయాల నిర్మాణం – ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలకా? : సిపిఎం అభ్యంతరం

రాష్ట్రంలోని 1,400 దళితవాడల్లో దేవాలయాల నిర్మాణ బాధ్యతలు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విభాగమైన సమరసత సంస్థకు కేటాయించడం పట్ల సిపిఎం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆదివారం లేఖ…

సమస్యలు పరిష్కరించండి : ధాన్యం సేకరణపై సిఎం ఆదేశం

మిల్లర్ల ప్రమేయం లేకుండా తొలిసారి ధాన్యం సేకరిస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సిఎం సమీక్ష నిర్వహించారు.…

‘అవుట్‌ సోర్సింగ్‌’ గందరగోళం

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు దుమారం కొనసాగుతోంది. పది సంవత్సరాలు నిండని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని సర్వీసు నుండి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు 4వ తేది ప్రజాశక్తి మొదటి పేజీలో పతాక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ‘అవుట్‌…

అన్నదాతలపై కేంద్రం బహుముఖ దాడి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతలపై బహుముఖ దాడి చేస్తోందని ఎఐకెఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి, రైతు అమరవీరుల జ్యోతి యాత్ర నాయకులు కృష్ణప్రసాద్‌ విమర్శించారు. ప్రజలపై కేంద్రం తీవ్రమైన భారాలు మోపుతోందన్నారు. దేశంలో ఆహార ధాన్యపు నిల్వలు ఉన్నా, అన్నార్తులకు బువ్వ…

‘జి-20’కి సహకరించండి : అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ

జి-20 అధ్యక్ష బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అఖిలపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి ఈ ఏడాది జి-20 అధ్యక్షత దక్కడం, ఇటీవలే ప్రధాని ఆ బాధ్యతలను స్వీకరించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష…

మన గజపతినగరం గర్వపడే అలనాటి జ్ఞాపకాలు.

ఉపాథ్యాయదినోత్సవం . మన గజపతినగరం గర్వపడే అలనాటి జ్ఞాపకాలు. విజయనగరం జిల్లా గజపతినగరం ముఖ్యమంత్రి లు గవర్నర్ లు స్యైతం రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వంగా భావిస్తారు.కానీ గజపతినగరం మాజీ శాశనసభ్యులు శ్రీ తాడ్డిసన్యాసినాయుడు గార్ని అప్పటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లిరాథాకృష్ణ…

అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖందించిన కొండపల్లి, బొత్స.

అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖందించిన కొండపల్లి, బొత్స. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అనుమతులు పొందిన కాంట్రాక్టర్ వద్ద నుండి గరుడబిల్లి రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీకి…

గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలి

గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం మాట్లాడారు నాలుగు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కల్పించే గరుగుబిల్లి బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తి చేయాలని, ఆండ్ర రిజర్వాయర్,గిరిజన నిర్వాసితులకు చేపల సొసైటీ ఏర్పాటు…

ఎమ్మెల్సీ మాధవను కలిసిన ఆర్ఎంపీ వైద్యులు.

సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నా, విశాఖ సంయుక్త జిల్లాల ఆర్ఎంపీ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. దశాబ్దాల కాలం నుండి గ్రామీణ ప్రాంతాలను నమ్ముకున్న, ఆర్ఎంపి వైద్యుల సమస్యలను ఎన్ని సార్లు ప్రభుత్వాల…