ఎంఎల్సి ఎన్నికల ఓట్ల నమోదులో భారీ అక్రమాలు
శాసనమండలి ఎన్నికల ఓట్ల నమోదులో అధికార పార్టీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, వీటిపై అధికారులు విచారణ చేపట్టి బోగస్ ఓటర్లను తొలగించాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాలు ఆధ్వర్వాన నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో…