గ్రామంలో భూ సర్వే
విజయనగరం.జిల్లా. గ్రామంలో భూ సర్వే మండలం లో కైలం గ్రామ సచవాలయాన్ని JC .అశోక్ కుమార్ ఈ రోజు పర్యటించారు సెప్టెంబర్ 5 చివర తేదీ కనుకరైతు లందరూ అందరూ e_ క్రాప్ పంట నమోదు ప్రక్రియ సర వేగంగా పూర్తి…
విజయనగరం.జిల్లా. గ్రామంలో భూ సర్వే మండలం లో కైలం గ్రామ సచవాలయాన్ని JC .అశోక్ కుమార్ ఈ రోజు పర్యటించారు సెప్టెంబర్ 5 చివర తేదీ కనుకరైతు లందరూ అందరూ e_ క్రాప్ పంట నమోదు ప్రక్రియ సర వేగంగా పూర్తి…
త్రాగునీరు లేక మూడు రోజులు గ్రామం విలవిల మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో చెరువుకు గండి పడి మూడు రోజులు త్రాగునీరు లేక గ్రామ ప్రజల అష్ట కష్టాలు పడ్డారు. ఆఖరుకు గ్రామ సర్పంచ్. జెసి నాగేశ్వరరావు. చొరవతో ఆర్ ఎస్…
💐ఉచిత మెడికల్ ఐ క్యాంప్💐 సామాజిక గ్రామీణ వైద్యులు సంక్షేమ సంఘం శ్రీ కొల్ల అన్నం నాయుడు ( వెంకట రావు ) గారి క్లినిక్ దగ్గర శంకర్ ఫౌండేషన్ వారు డాక్టర్. జోని జాక్సన్ సీనియర్ ఒప్తమాలాజిస్ట్ , యమ్.…
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని, వ్యవసాయరంగం ప్రాముఖ్యతను…
నరసరావుపేట ఈస్ట్: దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి పోరాడిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాదు, జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా…
అనంతపురం కల్చరల్: స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ అనేక పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకూ వచ్చారు. 1921లో లోకమాన్య తిలక్ నిధి వసూలు, 1929లో ఖద్దరు నిధి వసూలు కార్యక్రమాలు, 1933లో హరిజన చైతన్య యాత్రలో భాగంగా గాంధీజీ…
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!