Month: December 2022

అల్లూరి జిల్లా ఆర్ఎంపి వైద్యుల నూతన కార్యవర్గం ఎన్నిక.

పాడేరు, డిసెంబర్17: ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన కమిటీ అధ్యక్షురాలిగా జె.అన్నపూర్ణ (హుకుంపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం పాడేరు జిల్లా కేంద్రం గిరిజన భవన్లో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ…

ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల నమోదులో భారీ అక్రమాలు

శాసనమండలి ఎన్నికల ఓట్ల నమోదులో అధికార పార్టీ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడిందని, వీటిపై అధికారులు విచారణ చేపట్టి బోగస్‌ ఓటర్లను తొలగించాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, ప్రజాసంఘాలు ఆధ్వర్వాన నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో…

దళితవాడల్లో దేవాలయాల నిర్మాణం – ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలకా? : సిపిఎం అభ్యంతరం

రాష్ట్రంలోని 1,400 దళితవాడల్లో దేవాలయాల నిర్మాణ బాధ్యతలు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ విభాగమైన సమరసత సంస్థకు కేటాయించడం పట్ల సిపిఎం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆదివారం లేఖ…

సమస్యలు పరిష్కరించండి : ధాన్యం సేకరణపై సిఎం ఆదేశం

మిల్లర్ల ప్రమేయం లేకుండా తొలిసారి ధాన్యం సేకరిస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సిఎం సమీక్ష నిర్వహించారు.…

‘అవుట్‌ సోర్సింగ్‌’ గందరగోళం

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు దుమారం కొనసాగుతోంది. పది సంవత్సరాలు నిండని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని సర్వీసు నుండి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు 4వ తేది ప్రజాశక్తి మొదటి పేజీలో పతాక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ‘అవుట్‌…

అన్నదాతలపై కేంద్రం బహుముఖ దాడి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతలపై బహుముఖ దాడి చేస్తోందని ఎఐకెఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి, రైతు అమరవీరుల జ్యోతి యాత్ర నాయకులు కృష్ణప్రసాద్‌ విమర్శించారు. ప్రజలపై కేంద్రం తీవ్రమైన భారాలు మోపుతోందన్నారు. దేశంలో ఆహార ధాన్యపు నిల్వలు ఉన్నా, అన్నార్తులకు బువ్వ…

‘జి-20’కి సహకరించండి : అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ

జి-20 అధ్యక్ష బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అఖిలపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి ఈ ఏడాది జి-20 అధ్యక్షత దక్కడం, ఇటీవలే ప్రధాని ఆ బాధ్యతలను స్వీకరించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష…

‘స్థానికత’ చుట్టూ భీమిలి రాజకీయాలు!

విశాఖపట్నం : 2024లో భీమిలి రాజకీయ ముఖచిత్రం మారనుందా? అవుననే అంటున్నారు కొందరు తలపండిన రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో అన్నిపార్టీలకు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ ఉండడం, ఒక్కోసారి ఒక్కొ పార్టీ విజయం సాధించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రానున్న ఎన్నికల్లో…

పనిచేస్తూ ఇద్దరు కూలీలు మృతి

విశాఖ : గొల్లల ఎండడాలో విషాదం నెలకొంది. పని చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. శనివారం ఉదయం ఇంటి నిర్మాణం కోసం 30 అడుగుల గొయ్యి తవ్వుతుండగా మట్టి జారిపోవడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.…

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సాయం

భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు పరిధి గొల్లవీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైన నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి టిడిపి ఆధ్వర్యాన సాయం చేశారు. నిత్యావసర సరుకులు, దుస్తులు, కొంత నగదును పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, రాష్ట్ర…