ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.,ఈరోజు పద్మనాభం మండల గ్రామీణ వైద్యులకు ప్రతి నెల ఐదో తారీఖున జరుగు మంత్లీ మీటింగ్ సందర్భంగా ఈ నెల మంత్లీ మీటింగ్ కి విశాఖపట్నం లో జిల్లా పరిషత్ దగ్గర ఉన్న A 1 హాస్పిటల్ మరియ. ఎం.వి.పి. కాలనీ దగ్గర ఉన్న అభయ్ మెడికేర్ హాస్పిటల్స్. Dr.I.S.Prathyusha.
MS OBG FMIS DAMS గారు. పద్మనాభం మా మీటింగ్ కి వచ్చి స్త్రీల వ్యాధుల గురించి వైద్య విజ్ఞాన అవగాహన కల్పించారు. మంగళ ఆరోగ్య అధ్యక్షులు రాలి అప్పారావు ,మీసాల సత్యనారాయణ, ప్రసాద్, శంకర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *