క్రైస్తవులు ఆత్మీయంగా నడుపుకునే రాలి ప్రతి ఏడాది గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మధ్య రోజు శనివారం నాడు క్రీస్తు పునర్ధానమును తెలియజేస్తూ,భారీ ర్యాలీ ఆనందపురం మండలం వేములవలస పోలీస్ స్టేషన్ నుండి స్టేట్ బ్యాంకు వరకు శాంతియుతంగా క్రీస్తు పునర్ధాన ర్యాలీ నీ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఎస్ వి పి డి. ప్రభాకర్, తెలియచేశారు. వేములవలస స్థానిక కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి, ఫెలోషిప్ అధ్యక్షులు ప్రభుదాస్, కార్యదర్శి ఆనందరావు, గౌరవ అధ్యక్షులు ముదుపాక అబ్రహం, ఫెలోషిప్ అడ్వైజర్ జంగం జోషి, జాన్ మోజెస్, బొత్స డేవిడ్, శాంతి రాజు, శ్యాం బాబు, ఎస్ పాల్, నెహెమ్యా. తదితరులు పాల్గొన్నారు.