Author: kavyaTv

సమస్యలు పరిష్కరించండి : ధాన్యం సేకరణపై సిఎం ఆదేశం

మిల్లర్ల ప్రమేయం లేకుండా తొలిసారి ధాన్యం సేకరిస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సిఎం సమీక్ష నిర్వహించారు.…

‘అవుట్‌ సోర్సింగ్‌’ గందరగోళం

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు దుమారం కొనసాగుతోంది. పది సంవత్సరాలు నిండని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని సర్వీసు నుండి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు 4వ తేది ప్రజాశక్తి మొదటి పేజీలో పతాక కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ‘అవుట్‌…

అన్నదాతలపై కేంద్రం బహుముఖ దాడి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతలపై బహుముఖ దాడి చేస్తోందని ఎఐకెఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి, రైతు అమరవీరుల జ్యోతి యాత్ర నాయకులు కృష్ణప్రసాద్‌ విమర్శించారు. ప్రజలపై కేంద్రం తీవ్రమైన భారాలు మోపుతోందన్నారు. దేశంలో ఆహార ధాన్యపు నిల్వలు ఉన్నా, అన్నార్తులకు బువ్వ…

‘జి-20’కి సహకరించండి : అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ

జి-20 అధ్యక్ష బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అఖిలపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి ఈ ఏడాది జి-20 అధ్యక్షత దక్కడం, ఇటీవలే ప్రధాని ఆ బాధ్యతలను స్వీకరించిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష…

‘స్థానికత’ చుట్టూ భీమిలి రాజకీయాలు!

విశాఖపట్నం : 2024లో భీమిలి రాజకీయ ముఖచిత్రం మారనుందా? అవుననే అంటున్నారు కొందరు తలపండిన రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో అన్నిపార్టీలకు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ ఉండడం, ఒక్కోసారి ఒక్కొ పార్టీ విజయం సాధించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రానున్న ఎన్నికల్లో…

పనిచేస్తూ ఇద్దరు కూలీలు మృతి

విశాఖ : గొల్లల ఎండడాలో విషాదం నెలకొంది. పని చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. శనివారం ఉదయం ఇంటి నిర్మాణం కోసం 30 అడుగుల గొయ్యి తవ్వుతుండగా మట్టి జారిపోవడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.…

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సాయం

భీమునిపట్నం : జివిఎంసి మూడో వార్డు పరిధి గొల్లవీధిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైన నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి టిడిపి ఆధ్వర్యాన సాయం చేశారు. నిత్యావసర సరుకులు, దుస్తులు, కొంత నగదును పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, రాష్ట్ర…

కొత్తకోటలో రోడ్డు విస్తరణ గుబులు!

భీమునిపట్నం -నర్సీపట్నం (బిఎన్‌ రోడ్డు )రహదారి విస్తరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో కొత్తకోటలో బిఎన్‌ రహదారికి ఇరువైపులా ఉన్న నివాసితుల్లో గుబులు మొదలైంది. ఎప్పటి నుంచో ట్రాఫిక్‌ ఇబ్బందులు పడుతున్న వాహనదారులుకు తీపి కబురు వచ్చింది. నర్సీపట్నం నుంచి సబ్బవరం…

విద్యార్థుల్లో స్రుజనాత్మకతను వెలికి తీసేదే ఒలింపియాడ్ పరీక్ష :విద్యాశాఖ మంత్రి బొత్స

విశాఖపట్నం.అక్టోబర్ 26:విద్యార్థిని,విద్యార్థుల్లో నిగూఢమైన స్రుజనాత్మకత శక్తిని వెలికి తీసి,వారిలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మానసిక స్థితిని పెంచడానికి ఉపయోగపడేదే ఒలింపియాడ్ పరీక్ష అని దీనిని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల,కళాశాలల యాజమాన్యాలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మధ్యాహ్నం…

గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి

ఆనందపురం : గ్రామీణ వైద్యులకు గుర్తింపునివ్వాలని గ్రామీణ వైద్యుల ఫెడరేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగం జోషి డిమాండ్‌ చేశారు. గురవారం. వేములవలసలోని ఆర్‌ఎంపిల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వృత్తినే ఆధారంగా రాష్ట్రంలో సుమారు 50 వేల మంది గ్రామీణ…