Author: kavyaTv

సామాజిక బాధ్యత కలిగి ఉండాలి…

15/9/22. మధురవాడ సామాజిక బాధ్యత కలిగి ఉండాలి. సిఐ రామకృష్ణ మధురవాడ పీఎం పాలెం సిఐ రామకృష్ణ తో పరస్పర సమాచార సమావేశ కార్యక్రమం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తో అనుసంధానంగా ఆర్ఎంపీల వైద్యులతో మిలిగే విధానాన్ని, చట్ట పరిధిలో తెలియచేస్తూ,..…

మన గజపతినగరం గర్వపడే అలనాటి జ్ఞాపకాలు.

ఉపాథ్యాయదినోత్సవం . మన గజపతినగరం గర్వపడే అలనాటి జ్ఞాపకాలు. విజయనగరం జిల్లా గజపతినగరం ముఖ్యమంత్రి లు గవర్నర్ లు స్యైతం రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వంగా భావిస్తారు.కానీ గజపతినగరం మాజీ శాశనసభ్యులు శ్రీ తాడ్డిసన్యాసినాయుడు గార్ని అప్పటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లిరాథాకృష్ణ…

అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖందించిన కొండపల్లి, బొత్స.

అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖందించిన కొండపల్లి, బొత్స. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అనుమతులు పొందిన కాంట్రాక్టర్ వద్ద నుండి గరుడబిల్లి రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీకి…

గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలి

గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం మాట్లాడారు నాలుగు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కల్పించే గరుగుబిల్లి బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తి చేయాలని, ఆండ్ర రిజర్వాయర్,గిరిజన నిర్వాసితులకు చేపల సొసైటీ ఏర్పాటు…

ఎమ్మెల్సీ మాధవను కలిసిన ఆర్ఎంపీ వైద్యులు.

సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నా, విశాఖ సంయుక్త జిల్లాల ఆర్ఎంపీ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. దశాబ్దాల కాలం నుండి గ్రామీణ ప్రాంతాలను నమ్ముకున్న, ఆర్ఎంపి వైద్యుల సమస్యలను ఎన్ని సార్లు ప్రభుత్వాల…

గ్రామంలో భూ సర్వే

విజయనగరం.జిల్లా. గ్రామంలో భూ సర్వే మండలం లో కైలం గ్రామ సచవాలయాన్ని JC .అశోక్ కుమార్ ఈ రోజు పర్యటించారు సెప్టెంబర్ 5 చివర తేదీ కనుకరైతు లందరూ అందరూ e_ క్రాప్ పంట నమోదు ప్రక్రియ సర వేగంగా పూర్తి…

త్రాగునీరు లేక మూడు రోజులు గ్రామం విలవిల

త్రాగునీరు లేక మూడు రోజులు గ్రామం విలవిల మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో చెరువుకు గండి పడి మూడు రోజులు త్రాగునీరు లేక గ్రామ ప్రజల అష్ట కష్టాలు పడ్డారు. ఆఖరుకు గ్రామ సర్పంచ్. జెసి నాగేశ్వరరావు. చొరవతో ఆర్ ఎస్…

ఉచిత మెడికల్ ఐ క్యాంప్

💐ఉచిత మెడికల్ ఐ క్యాంప్💐 సామాజిక గ్రామీణ వైద్యులు సంక్షేమ సంఘం శ్రీ కొల్ల అన్నం నాయుడు ( వెంకట రావు ) గారి క్లినిక్ దగ్గర శంకర్ ఫౌండేషన్ వారు డాక్టర్. జోని జాక్సన్ సీనియర్ ఒప్తమాలాజిస్ట్ , యమ్.…

వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటే: నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్‌

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని,  జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని, వ్యవసాయరంగం ప్రాముఖ్యతను…